Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబి రేకులను కందిపప్పుతో కలిపి తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (12:52 IST)
గులాబి రేకులను కందిపప్పుతో కలిపి తీసుకుంటే శరీరంలోని వేడిని సమతుల్యం చేస్తుంది. శరీరానికి బలాన్ని, శక్తిని ఇస్తుంది. మెదడుకు, కళ్లకు చల్లదనాన్నిస్తుంది. గులాబి కషాయంలో ఆవు పాలు, పంచదార కలిపి తీసుకుంటే పిత్తం వల్ల వచ్చే తలతిరగడం, నోటిలో చేదు, ఛాతి చికాకులు తొలగిపోతాయి. గులాబీ రేకులు, అల్లం, కొబ్బరిని తీసుకుంటే వేడి సంబంధిత వ్యాధులు నయమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 
ఉదయం- సాయంత్రం ఒక గుప్పెడు గులాబీ రేకులను నమలడం వల్ల అజీర్ణం-గుండెల్లో మంటలు నయమవుతాయి. నోటి, పేగు పుండును నయం చేస్తుంది. స్త్రీలలో తెల్లబట్ట నయమవుతుంది. 
 
గర్భిణీ స్త్రీలు గులాబీ రేకులను తీసుకోవడం ద్వారా మూత్ర సంబంధిత రుగ్మతలను దూరంచేసుకోవచ్చు. గులాబీ రేకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ కణాల పెరుగుదల మెరుగుపడుతుంది. స్కిన్ గ్లో పెరుగుతుంది, ముడుతలను తగ్గిస్తుంది.
 
గులాబీ రేకులను తాంబూలంతో తింటే నోటి దుర్వాసన పోతుంది. గులాబీ రేకులను మిల్క్ షేక్ చేయడం వల్ల శరీరానికి బలం, చల్లదనం వస్తుంది. గులాబిని బాగా ఎండబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

తర్వాతి కథనం
Show comments