చలికాలంలో హెర్బల్ టీ సేవిస్తే ఎంతో మేలో తెలుసా?

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (11:33 IST)
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మనం రిఫ్రెష్ కోసం టీ, కాఫీలు తాగడం అలవాటు. అయితే హెర్బల్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
ముఖ్యంగా చలికాలంలో వేడి హెర్బల్ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ముఖ్యంగా ఈ హెర్బల్ టీ జలుబు, దగ్గుతో పోరాడుతుందని ఆయుర్వేదం చెప్తోంది. అల్లం, పసుపు, దాల్చిన చెక్క పొడిని కలిపి టీ సిప్ చేయడం వల్ల జలుబు తగ్గుతుందని, శ్వాసక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
అలాగే జీర్ణం కాని ఆహారం తిన్నప్పుడు హెర్బల్ టీ తాగడం మంచిదని, పుదీనా, సోంపుతో అల్లం టీని సిప్ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద  నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. తెలంగాణకు గోదావరి జలాలు

హలో నెతన్యాహు జీ... మా పౌరులను భద్రంగా చూసుకోండి : ప్రధాని మోడీ

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మోదీ చర్చలు

ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా పేరు మార్చాలి.. గరికపాటి నరసింహారావు

ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు నేను సిద్ధంగా వున్నాను.. డొనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

Ram Charan: పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Niharika Konidela: రాకాస తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం : నిహారిక కొణిదెల

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

తర్వాతి కథనం
Show comments