అల్లంను అతిగా తీసుకోకూడదట.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (10:37 IST)
అల్లంను అతిగా తీసుకోవడం ద్వారా గుండెలో మంట, అతిసారం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. గర్భిణీ స్త్రీలు మోతాదుకు మించి అల్లం తీసుకోకూడదు. అలా తీసుకుంటే రక్తస్రావం.. గర్భస్థ శిశువు లైంగిక హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు రోజుకు గ్రాము మాత్రమే అల్లం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
పరగడుపున అల్లం తీసుకోవడం మంచిది కాదు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి మితంగా తీసుకోవడం ద్వారా ఇలాంటి రుగ్మతల నుంచి దూరం చేసుకోవచ్చు. పసుపు అల్లం టీని తీసుకోవచ్చు కానీ.. అవి కిడ్నీలో రాళ్లు, పిత్తాశయ సమస్యలు వున్నవారు తీసుకోకూడదు. 
 
అలాగే నిద్రించే ముందు అల్లం టీ తీసుకోకూడదు. అలా తీసుకుంటే నిద్రలేమితో బాధపడాల్సి వస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రోజూ ఆహారంలో మితంగా వాడితే కడుపు ఉబ్బరం తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చునని వారు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇకపై... సీబీఎస్‌ఈ విద్యలో త్రిభాషా విధానం తప్పనిసరి...

పిల్లల్ని కనండి.. మూడో బిడ్డకు రూ. 30,000, నాలుగో బిడ్డకు రూ. 40,000 ఇస్తాం: చంద్రబాబు

సీఏ విద్యార్థి... మొదట నాలుక కోసుకున్నాడు.. తర్వాత లుంగీతో ఉరేసుకున్నాడు..

అద్దె చెల్లించలేక భార్య - కుమార్తెపై అత్యాచారానికి ఇంటి యజమానికి అనుమతిచ్చిన భర్త...

మూడు రాజధానులకు చెక్.. రూపు రేఖలు మార్చేసిన చంద్రబాబు.. భారీ ప్రాజెక్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దత్తాత్రేయ స్వామి గుడిలో పెద్ది కథను రాసుకున్నా: బుజ్జిబాబు సానా

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

తర్వాతి కథనం