Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో నెయ్యిని పక్కనబెట్టేస్తున్నారా?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (17:57 IST)
చలికాలంలో నెయ్యిని ఆహారంలో చేర్చుకుంటే అజీర్తి సమస్యలు ఉత్పన్నం అవుతాయని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ చలికాలంలో నెయ్యిని వాడటం ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి. 
 
జీర్ణసమస్యలతో బాధపడేవారు.. రాత్రి నిద్రించేందుకు ముందు గోరు వెచ్చని పాలలో నెయ్యి కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది. చలికి వణికిపోయేవారు.. ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా వంట్లో వేడి పెరుగుతుంది.
 
శీతాకాలంలో రోజూ స్నానానికి ముందు గోరువెచ్చని నీటిలో పసుపు, కర్పూరం వేసి ముఖానికి చేతులకు రాసి ఓ పదినిమిషాల తర్వాత స్నానం చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
నెయ్యిని కాస్త పెదవులకు రాసుకుంటే మృదువైన కోమలమైన పెదవులు మీ సొంతం అవుతాయి. అలాగే చర్మ పగుళ్లకు నెయ్యి భేష్‌గా పనిచేస్తుంది. ఒక స్పూన్ నెయ్యి, పసుపు వేసి రాసుకోవడం ద్వారా పగుళ్లు తగ్గుతాయి. చర్మం మృదువుగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments