Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనంలో మొదటి ముద్దను అలా తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (12:13 IST)
మధుమేహాన్ని నియంత్రించుకోవాలంటే.. కరివేపాకు పొడిని భోజనంలో మొదటి ముద్ద కలుపుకుని తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకు పొడి మదుమేహాన్ని నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది. అందుకే కరివేపాకు పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే నేరేడు గింజల చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో దాన్ని కలిపి నిత్యం ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. వీటితో పాటు మునగాకు పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని గ్లాసుడు నీటిలో కలిపి ఉదయం పరగడుపున సేవిస్తే మధుమేహం సమస్య ఉత్పన్నం కాదు. 
 
అంతేగాకుండా.. ఒక రాగి పాత్రలో నీటిని పోసి అందులో గుప్పెడు తులసి ఆకులు వేయాలి. ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగేయాలి. ఫలితంగా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

తర్వాతి కథనం
Show comments