Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనంలో మొదటి ముద్దను అలా తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (12:13 IST)
మధుమేహాన్ని నియంత్రించుకోవాలంటే.. కరివేపాకు పొడిని భోజనంలో మొదటి ముద్ద కలుపుకుని తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకు పొడి మదుమేహాన్ని నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది. అందుకే కరివేపాకు పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే నేరేడు గింజల చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో దాన్ని కలిపి నిత్యం ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. వీటితో పాటు మునగాకు పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని గ్లాసుడు నీటిలో కలిపి ఉదయం పరగడుపున సేవిస్తే మధుమేహం సమస్య ఉత్పన్నం కాదు. 
 
అంతేగాకుండా.. ఒక రాగి పాత్రలో నీటిని పోసి అందులో గుప్పెడు తులసి ఆకులు వేయాలి. ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగేయాలి. ఫలితంగా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments