Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీరి ఆకు రసం, కషాయంతో ఆరోగ్యం

సువాసన ద్రవ్యంగా కొత్తిమీరి ఆకులను వాడుతారన్నది తెలిసిందే. ఈ కొత్తిమీరి ఆకు 25 గ్రాములు తీసుకుని దానిలో 100 గ్రాములు నీళ్లు పోసి 25 గ్రాముల కషాయం మిగిలేట్లు కాచి దించి వడబోసిన ద్రవాన్ని పుక్కిట పడితే పంటి నొప్పులు, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి. ఇలా చేయ

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (18:27 IST)
సువాసన ద్రవ్యంగా కొత్తిమీరి ఆకులను వాడుతారన్నది తెలిసిందే. ఈ కొత్తిమీరి ఆకు 25 గ్రాములు తీసుకుని దానిలో 100 గ్రాములు నీళ్లు పోసి 25 గ్రాముల కషాయం మిగిలేట్లు కాచి దించి వడబోసిన ద్రవాన్ని పుక్కిట పడితే పంటి నొప్పులు, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. ఈ కషాయంలో కొద్దిగా బెల్లం, కొంచెం అల్లం రసం కలిపి తాగితే గొంతు నొప్పులు, శ్వాసకోస ఇబ్బందులు తగ్గుతాయి. 
 
ప్రసవంలో నొప్పులతో బాధపడేవారికి కొత్తిమీరి ఆకులను నలిపి దాని సువాసన చూపిస్తుంటే సుఖప్రసవం అవుతుందని ఆయుర్వేద శాస్త్రం చెపుతుంది. ఇంకా కండ్ల కలకతో బాధపడేవారికి ఈ ఆకు రసాన్ని చనుబాలలో కలిపి ఒకటి రెండు చుక్కలు కంటిలో వేస్తే తగ్గిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

తర్వాతి కథనం
Show comments