Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ ఆకులు నీటిలో మరిగించి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (11:49 IST)
నేటి తరుణంలో చాలామంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా ఎవరికిపడితే వారికి వచేస్తోంది. డయాబెటిస్‌ను అదుపు చేసేందుకు ఇంగ్లిష్ మాత్రలు వాడుతున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శైలిని మార్చుకోవాలి. బిర్యానీ ఆకును తరచు తీసుకుంటే వ్యాధి తగ్గుతుందని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. ఈ ఆకును తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
ఒక గిన్నెలో 10 బిర్యానీ ఆకులు వేసి అందులో 3 గ్లాసుల నీళ్లు పోసి 10 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత స్టవ్ నుండి దించి 2 నుండి 3 గంటల పాటు మరిగించుకోవాలి. ఇక ఆకులను వడగట్టి సగం గ్లాస్ చొప్పున రోజుకు 3 సార్లు తాగాలి. ఉదయం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఆ రోజులో మూడు పూటలా తాగొచ్చు. ఉదయం బ్రేక్‌పాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి 1 గంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా వరుసగా 3 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. 2 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3 రోజులు క్రమంగా వాడాలి. ఇలా రెండు సార్లు చేస్తే చాలు షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
 
ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:
1. ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దం చేయండం వలన డయాబెటిస్ కంట్రోల్‌లోకి వస్తుంది.
2. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గడం మూలాన గుండె జబ్బులు రావు.
3. క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments