Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొజ్జను తగ్గించాలా? ఐతే అనాస ముక్కలు, వాము పొడిని నీటిలో ఉడికించి?

వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జీర్ణసమస్యలు తొలగిపోవాలంటే.. చిన్నా పెద్ద ఎవరైనా.. వంద గ్రాముల వామును ఒక లీటర్ నీటిలో మరిగించి.. ఆ నీరు అరలీటర్ అయ్యాక.. ప్రతిరోజూ ఉదయం పరగడుపున వాము నీటిని తాగాల

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (13:21 IST)
వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జీర్ణసమస్యలు తొలగిపోవాలంటే.. చిన్నా పెద్ద ఎవరైనా.. వంద గ్రాముల వామును ఒక లీటర్ నీటిలో మరిగించి.. ఆ నీరు అరలీటర్ అయ్యాక.. ప్రతిరోజూ ఉదయం పరగడుపున వాము నీటిని తాగాల్సిందే. గొంతు సమస్యలను తొలగించుకోవాలంటే కూడా వాము వాటర్ తీసుకోవాలి. 
 
ఆకలేయకపోవడం, తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమయ్యేందుకు, ఉదర సంబంధిత సమస్యలను దూరం చేసుకునేందుకు వామును కషాయంగా తీసుకోవడం మంచిది. రోజూ వాము నీటిని తాగితే ఆస్తమా దరిచేరదు.
 
అర టీ స్పూన్ వామును ఒక లీటర్ నీటిలో మరిగించి.. అరగ్లాసు రోజూ తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇంకా ఆస్తమా వ్యాధి నయం అవుతుంది. అలాగే వాము నూనెను మోకాళ్లకు, కీళ్లనొప్పులకు రాసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలకు జలుబు చేస్తే ఛాతిపైన వాము నూనెను రాస్తే మంచి ఫలితం ఉంటుంది. పంటి నొప్పి వుంటే కూడా వాము నూనెను దూదిలో ముంచి పంటిమీద ఉంచితే సరిపోతుంది. వాము పొడి అరస్పూన్, కాసింత ఉప్పును మజ్జిగలో కలిపి తాగితే.. జలుబు, దగ్గు దూరమవుతాయి. వాము చురుకుదనాన్నిస్తుంది. 
 
సోమరితనం ఆవహిస్తే... వాము నీటిని తాగితే.. చలాకీగా తయారవుతారు. ముఖ్యంగా బొజ్జను తగ్గించాలంటే.. రోజూ రాత్రి పూట నిద్రించేందుకు ముందు అనాసపండు ముక్కలు నాలుగు, వాము పొడి రెండు స్పూన్లు తీసుకుని నీటిలో మరిగించాలి. ఆ నీటిలో అనాస పండు ఉడికిన తర్వాత అలాగే మూతపెట్టి.. ఉదయం ఉడికించిన అనాసపండును మిక్సీలో రుబ్బి పరగడుపున తీసుకోవాలి. ఇలా 15 రోజులపాటు చేస్తే బొజ్జ మాయమవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

తర్వాతి కథనం
Show comments