Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనియాల పొడిని నీటిలో కలిపి తాగితే..?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (09:52 IST)
నేటి తరుణంలో చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా పలురకాల వ్యాధులు కూడా ఎదుర్కుంటున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందంటే.. అధిక బరువు కారణంగా కూడా వస్తుంది. బరువు విపరీతంగా పెరిగినప్పుడు శరీరంలోని అన్నీ ప్రదేశాల్లో వాపుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మెడభాగంలో వాపు ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి నుండి విముక్తి లభించాలంటే.. ఆయుర్వేదం ప్రకారం ఈ కషాయం తీసుకుంటే చాలంటున్నారు నిపుణులు.. మరి ఆ కషాయం ఏంటో ఓసారి తెలుసుకుందాం...
 
కావలసిన పదార్థాలు:
ధనియాలు - 1 స్పూన్
త్రికటు చూర్ణం - అరస్పూన్
నీరు - 1 గ్లాస్
 
తయారీ విధానం:
ముందుగా ధనియాలు దంచి రాత్రివేళ చల్లని నీటిలో వేసి ఉదయాన్నే వడబోసి తాగాలి. ఇలా ప్రతిరోజూ గ్లాస్ ఈ కషాయాన్ని తాగితే థైరాయిడ్ వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. అలానే ధనియాలను దంచి రాత్రివేళ వేడినీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వడగట్టి తాగాలి. ఇలా తాగలేనివాళ్లు నీళ్లకు బదులు శీతలపానీయంలో ధనియాల పొడి, త్రికటు చూర్ణం కలిపి తాగవచ్చు.
 
థైరాయిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది. థైరాక్సిన్ హోర్మోన్ హెచ్చుతగ్గులకు లోనుకాకుండా సజావుగా విడుదలవ్వాలంటే థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పనిచేయించే కషాయం తీసుకోవాలి. ఇందుకోసం ఈ ధనియాల కషాయం ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా తీసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

తర్వాతి కథనం
Show comments