Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటి పూతకు.. ఈ కషాయం తాగితే..?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:18 IST)
కషాయం రూపంలో తీసుకునే ఆయుర్వేద ఔషధాలు రెండు రకాలు. ఒకటి అంతర్గతంగా తీసుకునేవి.. రెండోది బాహ్యంగా వాడేవి. ఆయుర్వేదం ఇలాంటి వేల రకాల ఔషధ కషాయాల్ని తయారు చేసింది. అలానే నోటి పూతతో బాధపడేవారికి ఎలాంటి కషాయం తీసుకోవాలో తెలిపింది. ఆ కషాయం తీసుకుంటే.. నోటి పూత నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. మరి ఆ కషాయం ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
త్రిఫల చూర్ణం - 2 స్పూన్స్
మల్లె ఆకులు - కొన్ని
ఎండ్రుదాక్ష - గుప్పెడు
నీరు - 1 గ్లాస్
 
ఎలా చేయాలి:
ముందుగా నీళ్లల్లో త్రిఫల చూర్ణం, మల్లె ఆకులు, ఎండుద్రాక్ష వేసి బాగా మరిగించుకోవాలి. ఈ కషాయన్ని చల్లార్చిన తరువాత నీరు పుక్కిలించాలి. ఆ తరువాత మళ్లీ కషాయం తాగాలి. ఇలా క్రమంగా చేస్తుంటే.. నోటి పూత తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments