Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూనెలోని వెల్లుల్లి గుజ్జును కొంచెం అన్నంలో కలుపుకుని...?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (10:13 IST)
చాలామంది కీళ్ళనొప్పులు, నడుము నొప్పులతో తరచుగా బాధపడుతుంటారు. ఇటువంటివారు.. సులువుగా చికిత్సలు చేసుకుంటూ ఉపశమనం పొందవచ్చును. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటి చూర్ణాన్ని త్రికటు చూర్ణం అంటారు. ఈ చూర్ణం ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. దీనిని ఒక చెంచా వరకు తీసుకుని కొంచెం ఉప్పు కలుపుకుని పెరుగులో కలిపి తీసుకుంటే వాతపు వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి తగ్గిపోతుంది.
 
కరక్కాయల లోపలి గింజలు తీసేసి మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి 20 గ్రాముల మెత్తని సైంధవ లవణాన్ని కలుపుకుని మజ్జిగతో తీసుకుంటే మలబద్దకం నివారణమవుతుంది. ఒక గ్లాసులో చిక్కటి గంజి తీసుకుని దాంట్లో ఒక చెంచా శొంఠి పొడిని కలిపి కొంచెం ఉప్పు వేసుకుని త్రాగితే కీళ్ళవాతం వారంరోజుల్లో తగ్గిపోతుంది. 
 
100 గ్రాముల వెల్లుల్లిపాయల్ని మెత్తగా దంచి చిక్కటి రసం పిండి, కొంచెం నీరు పోసి బాగా దంచి రసం తీసుకుని ముందు తీసిన చిక్కటి రసంలో కలపాలి. దాంట్లో 100 గ్రాముల నూనె కలిపి పొయ్యిమీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నూనెలోని వెల్లుల్లి గుజ్జును కొంచెం అన్నంలో కలుపుకుని తింటుంటే కీళ్ళవాతం, పక్షవాతం, మిగతా వాత వ్యాధులన్నీ నివారిస్తాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments