Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లం పాకంలో వెల్లుల్లి మిశ్రమాన్ని కలుపుకుని తీసుకుంటే?

కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వాటిల్లో రెండు లీటర్ల ఆవు పాలను పోసుకుని పాలు ఇంకిపోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరికొన్ని వెల్లుల్లి పాయల్ని పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో దాల్చిన చెక్క పొడ

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (17:48 IST)
కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వాటిల్లో రెండు లీటర్ల ఆవు పాలను పోసుకుని పాలు ఇంకిపోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరికొన్ని వెల్లుల్లి పాయల్ని పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో దాల్చిన చెక్క పొడి, జాజిపత్రి పొడి, మిరియాలు, యాలకులు, కరక్కాయల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమంలో బెల్లం పాకం వేసుకుని శనగ గింజలంత మాత్రలు తయారుచేసుకుని భద్రపరచుకోవాలి. ఈ మాత్రలను ప్రతిరోజూ మూడు పూటలా రెండు తీసుకుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, చేతులు వణకడం వంటి సమస్యలు నుండి విముక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments