Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజిలో శొంఠి పొడి, ఉప్పు కలుపుకుని తాగితే?

పెరుగులో శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణాన్ని, కొద్దిగా ఉప్పు కలుపుకుని ప్రతిరోజూ కాపడం పెట్టుకుంటే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. పిప్పళ్లు, శొంఠి బాగా వేయించుకుని మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 400

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (17:00 IST)
పెరుగులో శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణాన్ని, కొద్దిగా ఉప్పు కలుపుకుని ప్రతిరోజూ కాపడం పెట్టుకుంటే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. పిప్పళ్లు, శొంఠి బాగా వేయించుకుని మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 400 గ్రాముల పెరుగు, నువ్వుల నూనెలో కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమంలో పెరుగు తడి ఆరిపోయిన తరువాత నూనెను మాత్రం మరిగించుకోవాలి. ఈ నూనె చల్లారిన తరువాత వడగట్టి నొప్పులు ఉన్న చోటు మర్దన చేసుకుని ఉప్పు కాపడం పెట్టుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఇలా చేయడం వలన కాళ్లకి మంచి పటుత్వం వస్తుంది.  
 
కరక్కాయల్లోని గింజలను తీసివేసి మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి 60 గ్రాముల మెత్తని సైంధవ లవణాన్ని కలుపుకుని మజ్జిగతో తీసుకుంటే వాతం నొప్పులు తగ్గించుటకు ఉపయోగపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ గ్లాస్ గంజిలో కొద్దిగా శొంఠి పొడి, ఉప్పు కలుపుకుని తాగితే కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

తర్వాతి కథనం
Show comments