Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం మిశ్రమంలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. రాత్రివేళ బాదంపప్పులను నానబెట్టుకుని ఉదయాన్నే పొట్టుతీసి మెత్తగా రుబ్బకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలుపుకుని మ

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:36 IST)
చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. రాత్రివేళ బాదంపప్పులను నానబెట్టుకుని ఉదయాన్నే పొట్టుతీసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
ఇలా 15 రోజుల పాటు చేస్తే పాలలోని గుణాలు మురికిని తొలగించి చర్మాన్ని కాంతివంతగా మారుస్తాయి. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా పాల మీగడ, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారి మెుటిమలు తొలగిపోతాయి. 
 
రోజ్ వాటర్‌లో కొద్దిగా గ్లిజరిన్, నిమ్మరసం కలుపుకుని మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడపై గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. తద్వారా మెడ భాగం అందంగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే కూడా చర్మంపై గల ముడతలు పోతాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments