Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం కడిగిన నీటిని పారబోస్తున్నారా?

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (23:06 IST)
Rice wash water
బియ్యం కడిగిన నీటిని పారబోస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. ఆరోగ్యానికి బియ్యం కడిగిన నీరు కూడా మేలు చేస్తుంది. బియ్యం నీళ్లతో ముఖం కడుక్కుంటే ముఖంపై ఉన్న ముడతలన్నీ మాయమవుతాయి. 
 
బియ్యాన్ని శుభ్రమైన నీటిలో అరగంట నానబెట్టి, బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి, ఆపై నీటిని ఫిల్టర్ చేయండి. తర్వాత ఆ నీటితో ముఖం మరియు జుట్టును కడగాలి. ఇలా చేస్తే కేశాలు నిగారింపును సంతరించుకుంటాయి. 
 
అలాగే చర్మంపై ఉన్న ముడతలు అన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. బియ్యం నీటిని చర్మానికి పట్టిస్తే కణాలు పునరుజ్జీవింపబడతాయి. చర్మకాంతిని పెంచుతాయి. ఇందులోని పిండి పదార్ధాలు విరేచనాలు, మొటిమలు చర్మ మంటలను తొలగిస్తుంది. 
 
శుభ్రమైన కాటన్ గుడ్డను బియ్యం నీళ్లలో ముంచి ముఖంపై కొద్దిసేపు రుద్దితే చర్మ రంధ్రాలు బిగుతుగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments