Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనానంతరం నిద్రిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (12:21 IST)
భోజనం తరువాత నిదానంగా వంద అడుగులు నడవాలి. దీనివలన త్వరగా.. భుజించిన ఆహారం జీర్ణమగును. మెడ, మోకాళ్ళు, నడుము మొదలగు అవయవములకు మంచి కలుగును. భోజనం చేసి తరువాత, భుక్తాయాసముతో కూర్చున్నవారికి పొట్ట పెరుగుతుంది. నడుము వాల్చి పడుకున్న వారికి బలం కలుగుతుంది. పరుగెత్తుట, వ్యాయామం చేయుట చెడు ఫలితాలనిస్తుంది.
 
రాత్రివేళ భోజనం చేసిన తరువాత.. ఎనిమిద ఉశ్వాస, నిశ్వాసములు కలుగువరకూ వెల్లకిల పడుకోవాలి. తరువతాత పదహారు ఉశ్వాస, నిశ్వాసలు వచ్చేంతవరకు కుడిప్రక్కకు పడుకోవాలి. తరువాత ముప్పయు రెండు ఉశ్వాస, నిశ్వాసలు కలిగే వరకూ ఎడమవైపుకు తిరిగి పడుకోవాలి. తరువాత ఎలా నిద్రపడితే అలా పడుకోవచ్చును. నాభిపైన ఎడమప్రక్కన జఠరాన్ని ఉంటుంది. కాబట్టి తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవడం జరుగుతుంది.
 
నిద్రపోవుటకు అనుకూలమైన స్థలమును ఎన్నుకోవాలి. మంచి గాలి వచ్చేట్లు ఉండాలి. గాలి బాగుండుట వలన తాపం, పిత్తం, చెమట, మూర్చ, దప్పి మొదలగు వాటిని పోగొడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. తూర్పు నుండి వీయు గాలివలన.. రక్తపిత్తములను హరించును. కఫ, క్షయరోగులకు మంచిని చేస్తుంది. చర్మవ్యాధులు, మూలవ్యాధి, ఉబ్బసం ఉన్నవారికి మంచిదికాదు. దక్షిణపుగాలి రక్తపిత్తములను హరించును. నేత్రములకు మేలు చేయును. వాతమును హెచ్చించును. కాబట్టి వీరికి మంచిదికాదు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments