Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామాలయంలో అద్భుతం.. 2వేల అడుగుల లోతులో..?

Webdunia
సోమవారం, 27 జులై 2020 (15:52 IST)
అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజను ఆగస్టు 5వ తేదీన నిర్వహించబోతున్నారు. ఈ భూమి పూజకు ప్రధాని మోడితో పాటుగా బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, దేశంలోని ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు. భూమిపూజ కోసం దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గురుద్వారాలు, బౌద్ధారామాలు, జైనమందిరాల నుంచి మట్టిని, పవిత్రజలాలను తీసుకొస్తున్నారు. 
 
అయితే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన చరిత్ర, దాని పుట్టుపూర్వోత్తరాలు, వివాదాలు, కోర్టు కేసులు ఇతర వివరాలను తెలియజేస్తూ టైమ్ క్యాప్సూల్‌ను తయారు చేస్తున్నారు. ఈ టైమ్ క్యాప్సూల్‌ను అయోధ్య రామాలయం కింద 2000 అడుగుల లోతులో భద్రపరచబోతున్నారు. 
 
భవిష్యత్తులో ఏవైనా వివాదాస్పదమైన విభేదాలు జరిగినపుడు టైమ్ క్యాప్సూల్ ద్వారా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. వివరాలను తామ్రపత్రంపై లిఖించి జాగ్రత్తగా భద్రపరుస్తున్నట్టు రామాజన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కమలేశ్వర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments