ప్రపంచమంతా రామమయం: అయోధ్య నుంచి నరేంద్ర మోదీ

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (15:34 IST)
ప్రపంచమంతా రామమయమేనని ప్రధాని మోదీ అన్నారు. మన పొరుగున ఉన్న దేశాల సంస్కృతిలో కూడా రాముడున్నాడని చెప్పారు. ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడం రాముడి వల్లే సాధ్యమని అన్నారు. బుద్దుడి బోధనల్లో, గాంధీజీ ఉద్యమాల్లో రాముడు ఉన్నాడని తెలిపారు.
 
కబీర్, గురునానక్ వంటి వారికి రాముడు స్పూర్తి అన్నారు. మనం ఎలా బతకాలన్న విషయం రాముడి జీవితం మనకు బోధిస్తుందన్నారు. అయోధ్య భూమి పూజలో పాలు పంచుకోవడం తన అదృష్టమని మోదీ అన్నారు. మనదేశంలో పలు భాషల్లో రామాయణాన్ని రచించారని, రాముడు అనగా సత్యమని చెప్పారు.
 
మన అందరిలో రాముడు ఉన్నాడని తెలిపారు. రాముడు జాతీయ సెంటిమెంట్ అన్నారు. అయోధ్య భూమి పూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రధాని మోదీ ప్రసంగించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments