2017 నందు మీరు కార్పొరేట్ సంస్థల్లో స్థిరపడతారు(తేజశ్వి-నల్గొండ)

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (20:47 IST)
తేజశ్వి-నల్గొండ: మీరు అమావాస్య, బుధవారం, కర్కాటక లగ్నం, స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకూ ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించిన దోషాలు తొలగిపోతాయి. 2017 నందు మీరు కార్పొరేట్ సంస్థల్లో స్థిరపడతారు. మీ అభివృద్ధికి ఈ సంవత్సరం నాంది పలుకుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ లలితా సహస్రనామం చదవడం వల్ల లేక వినడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 2019 నుండి శనిమహర్దశ 19 సంవత్సరములు మీరు ఉచ్ఛస్థితిలో ఉంటారు. ఉద్యానవనాల్లో మద్ది చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలితో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద మృతి

సంత్రాగచ్చి - చర్లపల్లి స్పెషల్‌లో మహిళపై అత్యాచారం

బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ - 40 మంది స్టార్ క్యాంపైనర్లు

కానిస్టేబుల్‌పై నిందితుడు కత్తితో దాడి - మృత్యువాత

అన్నీ చూడండి

లేటెస్ట్

17-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు విపరీతం.. ఆప్తులతో సంభాషిస్తారు...

అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో తెప్పోత్సవం.. ఎప్పుడో తెలుసా?

Diwali 2025: దీపావళి రోజున లక్ష్మీనారాయణ రాజయోగం, త్రిగ్రాహి యోగం.. ఇంకా గజకేసరి యోగం కూడా..!

16-10-2025 గురువారం దినఫలాలు - విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు...

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

తర్వాతి కథనం
Show comments