Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాసిడ్ బాధితుల కోసం సామాజిక ఉద్దేశంతో బ్యూటీ పేజెంట్ నిర్వహణ

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (21:50 IST)
విండో ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్వహిస్తున్న మిస్ అండ్ మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ సౌత్ ఇండియా 2023 బ్యూటీ పజంట్ ద్వారా యాసిడ్ దాడి బాధిత మహిళలకు చర్మ దానంపై అవగాహన కల్పించేందుకు సామాజిక ప్రయోజనం కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ సామాజిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో అక్టోబర్ 14న లెమన్ ట్రీ గచ్చిబౌలిలో ఆడిషన్స్ విజయవంతంగా జరిగాయి. చెన్నై, బెంగళూరు మరియు కొచ్చికి సంబంధించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి.
 
యాసిడ్ దాడి బాధితులతో కలిసి నవంబర్ మొదటి వారంలో చెన్నైలో ఫైనల్స్ జరుగనుంది. ఈ గ్రాండ్ సోషల్ కాజ్ ఈవెంట్‌లో పలువురు మీడియా ప్రముఖులు, సినీ తారలు భాగస్వాములయ్యారు. కంపెనీ వ్యవస్థాపకులు- మేనేజింగ్ డైరెక్టర్ గోపీనాథ్ రవి, శరవణన్ గారు తమవంతు బాధ్యతగా ఎంతో గొప్ప ఉద్దేశంతో మోడల్స్‌తో కలిసి వారు కూడా స్కిన్ డొనేట్ చెయ్యనున్నారు. ఇలాంటి ఒక మంచి ఆలోచనతో నిర్వహించే ఈ పోటీలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరెన్నో గొప్పగొప్ప కార్యక్రమాలు వారు చేపట్టాలని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

తర్వాతి కథనం
Show comments