Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళ్లు తెల్లగా కనిపించాలంటే?

మహిళల అందానికి అనువైన ఆభరణం నవ్వే అంటారు కొందరు. అయితే పళ్లు పసుపు పచ్చగా ఉండడంతో నలుగురిలో నవ్వును కోల్పోతారు. పళ్లు తెల్లగా మెరిసిపోవాలంటే ప్రతిరోజూ రెండుసార్లు శుభ్రంగా బ్రష్ చేస్తే సరిపోతుంది.

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (15:20 IST)
మహిళల అందానికి అనువైన ఆభరణం నవ్వే అంటారు కొందరు. అయితే పళ్లు పసుపు పచ్చగా ఉండడంతో నలుగురిలో నవ్వును కోల్పోతారు. పళ్లు తెల్లగా మెరిసిపోవాలంటే ప్రతిరోజూ రెండుసార్లు శుభ్రంగా బ్రష్ చేస్తే సరిపోతుంది. 
 
అప్పటికీ పళ్లలో పచ్చదనం పోకుంటే ఉంటే టూత్ పేస్ట్‌లో చిటికెడు బేకింగ్ సొడా కలిపి పళ్లు శుభ్రం చేసుకోవచ్చును. దీనికి స్ర్టాబెర్రీ కూడా తోడైతే ఇంకా తళతళా మెరుస్తాయి. అయితే బేకింగ్ సొడా ఆమ్లం కావటం వలన నెలలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే వాడాలి. లేకుంటే పళ్లు పటుత్వం కోల్పోయి ఊడిపోయే ప్రమాదం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

తర్వాతి కథనం
Show comments