ఎండుద్రాక్షని నీటిలో వేడిచేసి తాగితే.. నెలసరి కడుపునొప్పి?

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగడం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలకు తగిన శ

Webdunia
బుధవారం, 31 మే 2017 (11:30 IST)
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగడం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలకు తగిన శక్తి కావాలి.. కాబట్టి వారు క్రమం తప్పకుండా ఎండు ద్రాక్షను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఎండుద్రాక్షల్ని పాలల్లో కలిపి వేడిచేసి తాగడంవల్ల గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు మహిళలకు నెలసరి సమయంలో కడుపునొప్పి వస్తుంటుంది. ఇలాంటి వారు ఎండుద్రాక్షని కొంత నీటిలో వేడి చేసి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
 
ఎండుద్రాక్షలో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజుకు ఐదు నుంచి పదివరకు తీసుకోవటం వలన శరీరంలోని వ్యర్ధ పదార్థాలు బయటకు పోతాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. మహిళలూ రోజు ఐదేసి ఎండుద్రాక్షలను తీసుకుంటే రక్తహీనతను దూరం చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

Jubilihills: అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసికేం తెలుసు?: నవీన్ యాదవ్ తండ్రి కామెంట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

తర్వాతి కథనం
Show comments