Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు బొమ్మలతో ఆడుకోవడం మంచిదా? సంగీతం వినడం మంచిదా? తెలుసుకోండి..

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (17:31 IST)
పిల్లలకు నచ్చిన బొమ్మలు తీసిపెట్టి.. ఆడుకోండని పనులు చేసుకునే తల్లిదండ్రులా మీరు.. అయితే ఒక్క క్షణం ఆగండి. పిల్లలకు బొమ్మలు తీసిపెట్టడం కంటే.. సంగీతం వినిపించండి అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. సంగీతం వింటే పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. బొమ్మలతో ఆడుకునే పిల్లలతో పోల్చితే.. సంగీతం వినే పిల్లల్లో వినికిడి శక్తి బాగా పెరుగుతున్నట్లు వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ లెర్నింగ్ అండ్ బ్రెయిన్ సైన్సెస్ (ఐ-ల్యాబ్స్) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 
 
సంగీతాన్ని వినడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడం, సంగీత విన్యాసాలను గ్రహించడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఐ-ల్యాబ్స్ కో డైరక్టర్, అధ్యయన నివేదిక సహ రచయిత పట్రిసియా కుహ్ల్ వెల్లడించారు. సంగీతం వినడం ద్వారా తెలివితేటలు పెరగుతాయి. సంగీతాన్ని జీవితంలో భాగంగా చేసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయని.. సంగీతాన్ని వినడం ద్వారా సంక్లిష్ట విషయాలను అర్థం చేసుకోవడం సులభమవుతుందని కుహ్ల్ తెలిపారు. ఈ స్టోరీ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మేగజైన్‌లో ప్రచురితమైంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

లైంగిక సమ్మతి వయసు తగ్గించే నిర్ణయం సబబు కాదంటున్న అపెక్స్ కోర్టు

బీమా సొమ్ము కోసం కాళ్ళను తొలగించుకున్న వైద్యుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

తర్వాతి కథనం
Show comments