టూత్‌పేస్ట్ ముఖంపై ఉన్న మొటిమల్ని మచ్చల్ని తగ్గిస్తుందా?

Webdunia
సోమవారం, 27 మే 2019 (19:18 IST)
చాలా మంది ముఖంలో మొటిమలు, మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. అందులో ఒకటి టూత్‌పేస్ట్ రాయడం. ఇలా టూత్‌పేస్ట్ రాస్తే సమస్య తగ్గుతుందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మరియు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
 
మామూలుగా టూత్‌పేస్ట్‌లో సోడా, మెంతాల్, షాంపూ, సల్ఫర్ ఉంటుంది. దీనిని దంతాలపై రాస్తారు. దంతాలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఏమీ కాదు, కానీ ముఖంపై ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి టూత్‌పేస్ట్ రాసినప్పుడు తాత్కాలికంగా ఆ సమస్య తగ్గినా భవిష్యత్తులో మాత్రం దాని తాలూకూ ఇబ్బందులు తప్పవు. 
 
పేస్ట్‌లోని కెమికల్స్ ముఖంపై ఉన్న చర్మాన్ని పొడిబార్చి మరింత సమస్యకు గురిచేస్తాయి. దీని వల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా టూత్‌పేస్ట్‌ను ముఖంపై రాయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీట్ - యూజీ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం లీక్ .. పరీక్షకు ముందే రాజస్థాన్‌లో లీక్

పెళ్ళి వేడుకలో కుమ్మేసుకున్న వధూవరుల కుటుంబాలు... (వీడియో)

ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: నారా లోకేష్

నా భర్తను కళ్లల్లో పెట్టి చూసుకుంటాను.. ప్రధానికి హామీ ఇచ్చిన అన్నా లెజినోవా

Gold Fraud: రూ.56.8 లక్షలకు పైగా కోల్పోయిన ఉద్యోగి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Revanth Reddy: రేవంత్ రెడ్డి పై ఒక యోధుని ప్రజాపాలన డాక్యుమెంటరీ

Pawan Kalyan: ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా పురుష రాబోతోంది - పవన్ కళ్యాణ్

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుక అద్భుతమైన రోజు అన్న రష్మిక

Sobhita Dhulipala: తెలుగు ప్రాతినిధ్యంపై విమర్శలకు శోభిత ధూళిపాళ, రాజా కుమారి స్పందన

Mithali Raj : నారా భువనేశ్వరి తలపెట్టిన తలసేమియా రన్ కు మద్దతుగా క్రికెటర్ మిథాలి రాజ్, సీపీ సజ్జనార్‌

తర్వాతి కథనం
Show comments