ఆఫీసులో రోజంతా ఏసీలో ఉంటున్నారా? వీటిని పాటిస్తే?

చాలా మంది ఉద్యోగినులు రోజంతా ఏసీలోనే పని చేస్తుంటారు. దాంతో చర్మం, జుట్టు, పెదాలు తరుచూగా పొడిబారుతుంటాయి. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి అవేంటో తెలుస

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (15:36 IST)
చాలా మంది ఉద్యోగినులు రోజంతా ఏసీలోనే పని చేస్తుంటారు. దాంతో చర్మం, జుట్టు, పెదాలు తరుచూగా పొడిబారుతుంటాయి. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి అవేంటో తెలుసుకుందాం.
 
ఏసీ వలన వచ్చే చల్లటి గాలిలో తేమ ఎక్కువగా ఉండదు. కాబట్టి చర్మానికి కావలసిన తేమ అందాలంటే వీలైనంత వరకు నీళ్లను ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. దాంతోపాటే రెండు గంటలకొకసారైనా ఓ 5 నిమిషాల పాటు కారిడార్‌లో అటూ ఇటూ నడవడం అలవాటు చేసుకోవాలి. క్లెన్సర్లూ, ఫేస్‌వాష్‌లు వాడుతున్నట్లైతే వాటిలో నురుగు రాకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి.
 
అలాగే రెండుగంటలకోసారి చల్లని నీటితో ముఖాన్ని తుడుచుకోవాలి. చర్మం ఎక్కువగా పొడిబారుతుంటే స్వయంగా తేమను అందించే ఏర్పాటు చేసుకోవాలి. చిన్నపాటి హ్యుమిడిఫయర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ధర తక్కువగానే ఉంటుంది. అలాకాకుంటే ఆఫీసు డెస్కు మీద గాజు పాత్ర ఉంచి అందులో నీళ్లు పోసి కొన్ని పూల రెక్కల్ని వేయాలి. ఈ అమరిక చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. తేమని అందించడంలో తోడ్పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడుగా నితిన్ నబీన్

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

కపాలభాతి ప్రాణాపాయం చేయండి... అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి : రాందేవ్ బాబా

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను చంపేశాడు.. మృతదేహాన్ని బైకుపై ఠాణాకు తీసుకెళ్ళాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments