బహిష్టు సమయంలో పెయిన్ కిల్లర్‌గా పనిచేసే పండు ఏది?

బొప్పాయి పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కూడా. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (15:19 IST)
బొప్పాయి పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కూడా. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
 
బొప్పాయిలో విటమిన్‌ సి, విటమిన్‌, బెటా కెరొటిన్‌ వంటి యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ముడతలు పడకుండా, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు మీలో కనిపించకుండా కాపాడతాయి. మధుమేహ వ్యాధితో బాధపడేవాళ్లు కూడా ఈ పండును తింటే డయాబెటిస్‌ బారిన పడరు.
 
శరీర బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది దివ్యౌషధం. పండు తీయగా ఉన్నా ఇందులో కాలరీస్‌ చాలా తక్కువగా ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం లేదు. బొప్పాయిలో విటమిన్‌ సి ఎక్కువ ఉండడంతో శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుదలకు తోడ్పడుతుంది.
 
బొప్పాయిలో విటమిన్‌ ఎ అధికంగా ఉండడంతో కళ్లకు ఎంతో మంచిది. చూపు మందగించకుండా కాపాడుతుంది. బహిష్టు సమయంలో నొప్పితో బాధపడే మహిళలకు బొప్పాయి పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది. బహష్టు సమయంలో రక్తస్రావం సరిగా క్రమంగా అయ్యేవిధంగా చేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments