కంటికి రెప్పపాటు చాలా అవసరం.. లేకుంటే..?

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (20:39 IST)
కంటికి రెప్పపాటు చాలా అవసరం. రెప్పవేయడం వల్ల కళ్లు పొడిబారకుండా తేమగా ఉంటాయి. ఎక్కువ సమయం కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కంటిని బ్లింక్ చేయడం ప్రభావితమవుతుంది. తదేకంగా కంప్యూటర్లను చూడటం ద్వారా కళ్లల్లోని తేమ ఆవిరైపోతుంది. 
 
అందుకే ప్రతి గంటకు కొన్ని సెకన్ల పాటు మీ కళ్ళు రెప్పవేయడం కొనసాగించాలి. తర్వాత కొన్ని సెకన్ల పాటు కళ్లు మూసి.. కూర్చుని రిలాక్స్ కావాలి. ఈ వ్యాయామం కనురెప్పలను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. తద్వారా కళ్లలో తగినంత తేమ నిల్వ ఉంటుంది. ఆప్టిక్ నరాలు రక్షించబడతాయి.
 
కంటి పొడి సమస్య ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి కంటికి ఐ డ్రాప్ వాడాలి. కళ్లు ఎరుపు తిరగడాన్ని నివారించేందుకు కంటి తేమ అవసరం. అందుకే కంటికి రెప్పపాటు అవసరం.
 
ఏ పనికైనా విశ్రాంతి తప్పనిసరి. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, మెడ నొప్పి, భుజం నొప్పి మొదలైన సమస్యలను నివారించడానికి, నిరంతర కంప్యూటర్ వినియోగం మధ్య తగిన విరామం తీసుకోవాలి. రోజంతా కూర్చుని పని చేసే బదులు కనీసం ప్రతి రెండు గంటలకు ఒకసారి లేచి నడవాలి. చేతులు, కాళ్లు, మెడను చాచి, కంటి వ్యాయామాలు చేయాలి. 
 
అర్థరాత్రి మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ చూడవద్దు. పడుకునే ముందు కనీసం గంటసేపు ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లను చూడటం మానుకోవాలి. ఇది నిద్రలో మెలటోనిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వ్యాపారంలో నష్టం, 100 మంది పురుషులతో శృంగారం, డబ్బుకోసం బ్లాక్‌మెయిల్

గోల్కొండ కోట.. గోల్ఫ్ క్లబ్ ప్రాంగణంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభం

రాష్ట్ర ప్రజలకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

మత్స్య, ఆక్వాకల్చర్ రంగంలో అభివృద్ధి.. ఇజ్రాయేల్‌తో సంతకం చేసిన భారత్

Mysamma Temple: మైసమ్మ ఆలయంలో విధ్వంసం.. అనుమానితుడి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi vanta: అదృష్టం లేదు అందుకే పొట్ట మాడ్చుకుంటున్నానంటున్న మెగాస్టార్ చిరంజీవి

సంక్రాంతి సంబ‌రాల క్యాంపెయిన్‌ను ప్రారంభించిన మంచు మ‌నోజ్‌

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

తర్వాతి కథనం
Show comments