Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండంటే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తిని చూడండి

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (18:08 IST)
వెల్లుల్లి. శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా ఆ సమస్యను తగ్గించే గుణం వెల్లుల్లికి ఉంది. పరగడుపున వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. దగ్గుతో బాధపడేవారు వెల్లుల్లిని దంచి దానికి కొంచెం తేనే కలిపి రెండు గంటలకోసారి తింటే ఉపశమనం పొందవచ్చు.
 
రక్త ప్రసరణ బాగా జరగడానికి, కొవ్వుని తొలగించడానికి వెల్లుల్లి దోహదపడుతుంది. హృదయ సంబంధిత రోగాలతో బాధపడేవారు ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం మంచిది.
అధిక రక్తపోటుతో ఇబ్బంది పడేవారు ఉదయాన్నే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే సమస్య అదుపులో ఉంటుంది.
 
వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా పేస్ట్ చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే బరువు తగ్గుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments