Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్లను నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు వాడితే?

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:34 IST)
కంప్యూటర్లు ప్రస్తుతం ఉద్యోగాలలో ముఖ్యమైన భాగంగా మారాయి. అయితే దీర్ఘకాలం కంప్యూటర్ వినియోగంతో ఏర్పడే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం. కంప్యూటర్‌ను నాలుగు గంటల కంటే ఎక్కువసేపు కంటిన్యూగా వాడటం వల్ల కంటిచూపు దెబ్బతింటుంది.
 
నాలుగు గంటలకు పైగా కంప్యూటర్లు వాడేవారిలో 75% మంది కంటిచూపుకు గురవుతున్నారని, వీటిని నివారించేందుకు కంప్యూటర్ మానిటర్ నుంచి 25 అంగుళాల దూరం నుంచి కంప్యూటర్ ఆపరేట్ చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
కంప్యూటర్ వినియోగదారులు నిరంతరాయంగా ఉపయోగించకుండా ప్రతి గంట లేదా రెండు గంటలకు ఐదు లేదా పది నిమిషాలు విరామం తీసుకోవాలని.. నిరంతర కంప్యూటర్ వాడకం వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కాబట్టి కంప్యూటర్‌ వాడకాన్ని తగ్గించుకోవడం ద్వారా కంటికి, మెదడుకు ఎంతో మంచి జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments