కంప్యూటర్లను నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు వాడితే?

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:34 IST)
కంప్యూటర్లు ప్రస్తుతం ఉద్యోగాలలో ముఖ్యమైన భాగంగా మారాయి. అయితే దీర్ఘకాలం కంప్యూటర్ వినియోగంతో ఏర్పడే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం. కంప్యూటర్‌ను నాలుగు గంటల కంటే ఎక్కువసేపు కంటిన్యూగా వాడటం వల్ల కంటిచూపు దెబ్బతింటుంది.
 
నాలుగు గంటలకు పైగా కంప్యూటర్లు వాడేవారిలో 75% మంది కంటిచూపుకు గురవుతున్నారని, వీటిని నివారించేందుకు కంప్యూటర్ మానిటర్ నుంచి 25 అంగుళాల దూరం నుంచి కంప్యూటర్ ఆపరేట్ చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
కంప్యూటర్ వినియోగదారులు నిరంతరాయంగా ఉపయోగించకుండా ప్రతి గంట లేదా రెండు గంటలకు ఐదు లేదా పది నిమిషాలు విరామం తీసుకోవాలని.. నిరంతర కంప్యూటర్ వాడకం వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కాబట్టి కంప్యూటర్‌ వాడకాన్ని తగ్గించుకోవడం ద్వారా కంటికి, మెదడుకు ఎంతో మంచి జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Fibernet Case: చంద్రబాబుపై దాఖలైన ఫైబర్‌నెట్ కేసు.. కొట్టివేసిన వైజాగ్ ఏసీబీ కోర్టు

సార్, ఇక్కడ పవర్ కట్, నెట్ లేదు: WFH ఉద్యోగి నాటకాలు, పీకేయండంటూ కామెంట్స్

పార్లమెంటులో అమరావతి రాజధాని బిల్లుకు బ్రేక్.. సంబరాలు చేసుకుంటున్న వైకాపా

రెడ్ బుక్ పేరెత్తితే కొడాలి నాని వెన్నులో వణుకు : మంత్రి వాసంశెట్టి

తరగతిలో పాఠాలు వింటూ గుండెపోటుతో కుప్పకూలిన పదో తరగతి విద్యార్థిని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

తర్వాతి కథనం
Show comments