Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్లను నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు వాడితే?

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:34 IST)
కంప్యూటర్లు ప్రస్తుతం ఉద్యోగాలలో ముఖ్యమైన భాగంగా మారాయి. అయితే దీర్ఘకాలం కంప్యూటర్ వినియోగంతో ఏర్పడే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం. కంప్యూటర్‌ను నాలుగు గంటల కంటే ఎక్కువసేపు కంటిన్యూగా వాడటం వల్ల కంటిచూపు దెబ్బతింటుంది.
 
నాలుగు గంటలకు పైగా కంప్యూటర్లు వాడేవారిలో 75% మంది కంటిచూపుకు గురవుతున్నారని, వీటిని నివారించేందుకు కంప్యూటర్ మానిటర్ నుంచి 25 అంగుళాల దూరం నుంచి కంప్యూటర్ ఆపరేట్ చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
కంప్యూటర్ వినియోగదారులు నిరంతరాయంగా ఉపయోగించకుండా ప్రతి గంట లేదా రెండు గంటలకు ఐదు లేదా పది నిమిషాలు విరామం తీసుకోవాలని.. నిరంతర కంప్యూటర్ వాడకం వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కాబట్టి కంప్యూటర్‌ వాడకాన్ని తగ్గించుకోవడం ద్వారా కంటికి, మెదడుకు ఎంతో మంచి జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments