Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేస్టీ పండు మిరప-గోంగూర పచ్చడి

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (21:21 IST)
వేసవి రాగానే ఎర్రటి పండు మిరపకాయలు మార్కెట్లో లభిస్తాయి. వీటికితోడు గోంగూర వుంటుంది. ఈ రెండింటిని కలిపి పండుమిరప గోంగూర పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో తింటే... ఆ టేస్టే వేరు. ఎలా చేయాలో చూద్దాం.

 
కావలసినవి
గోంగూర 2 కిలోలు
ఉప్పు అరకిలో
నూనె 50 గ్రాములు
పండుమిర్చి 1 కిలో

 
తయారీ విధానం:
గోంగూర వేయించుకుని చల్లారనిచ్చి పండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి దంచాలి. మెత్తగా దంచిన తర్వాత జాడీలో పెట్టుకోవాలి. కావలసినపుడు పోపు పెట్టుకోవాలి. మెత్తగా నూరి ఇంగువ పోపు పెట్టి మరికాస్త నూనె వేసుకుని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నేయి కలుపుకుని తింటుంటే అద్భుతంగా వుంటుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments