Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేస్టీ పండు మిరప-గోంగూర పచ్చడి

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (21:21 IST)
వేసవి రాగానే ఎర్రటి పండు మిరపకాయలు మార్కెట్లో లభిస్తాయి. వీటికితోడు గోంగూర వుంటుంది. ఈ రెండింటిని కలిపి పండుమిరప గోంగూర పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో తింటే... ఆ టేస్టే వేరు. ఎలా చేయాలో చూద్దాం.

 
కావలసినవి
గోంగూర 2 కిలోలు
ఉప్పు అరకిలో
నూనె 50 గ్రాములు
పండుమిర్చి 1 కిలో

 
తయారీ విధానం:
గోంగూర వేయించుకుని చల్లారనిచ్చి పండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి దంచాలి. మెత్తగా దంచిన తర్వాత జాడీలో పెట్టుకోవాలి. కావలసినపుడు పోపు పెట్టుకోవాలి. మెత్తగా నూరి ఇంగువ పోపు పెట్టి మరికాస్త నూనె వేసుకుని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నేయి కలుపుకుని తింటుంటే అద్భుతంగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

కమల్ హాసన్‌కు షాకిచ్చిన కర్నాటక హైకోర్టు.. సారీ చెప్పడానికి అంత నామోషీనా?

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తర్వాతి కథనం
Show comments