Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీలు ఉబ్బి రావాలంటే.. రవ్వను కలుపుకుంటే?

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (14:51 IST)
Poori
పూరీ చాలా మందికి ఇష్టమైన ఆహారం. చాలా మంది పూరీని ఉబ్బి ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. రుచికరమైన పూరీని తయారు చేయాలంటే...?
 
కావలసినవి: 
గోధుమ పిండి-1 కప్పు 
రవ్వ-2 టేబుల్ స్పూన్లు
ఉప్పు- తగినంత 
 
తయారీ విధానం:  
గోధుమ పిండిలో అవసరమైన ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా సిద్ధం చేసుకోవాలి. ఇందులో రవ్వను కూడా కలుపుకోవాలి. ఆపై పూరీ కోసం చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా చేసుకోవాలి. ఆపై కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఒక్కో పూరీ వేసి వేయించాలి. 
 
పూరీ క్రిస్పీగా ఉండాలంటే గోధుమ పిండిలో రవ్వ లేదా మైదా వేయవచ్చు. ఇవి వేస్తే బాగా ఉబ్బిన పూరీ తయారైనట్లే. అంతేగా పొటాటో మసాలాతో పాటు పూరీని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments