Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీలు ఆలయాలలో పూజలు చేయకూడదా.. ఎందుకు..?

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (11:14 IST)
స్త్రీలు ఇంట్లో మాత్రమే ఎందుకు పూజలు చేస్తున్నారు.. ఆలయాలలో చేయకూడదా.. చేయెుచ్చు. కానీ ప్రాచీనకాలంలో వేద సమాజం స్త్రీ పురుషులకు వేరువేరు బాధ్యతలు అప్పగించింది. అలానే ఇంటి జీవన వైభవం గృహలక్ష్మీ చేతిలో, సామాజిక జీవన బాధ్యతలను పురుషుని చేతిలో పెట్టింది. ఈ పద్ధతులను స్త్రీల శారీరర, మానసిక స్థితిగతులను బట్టి వారి పిల్లల బాధ్యతలు బట్టి ఇలా అప్పగించడం జరిగిందని వాస్తుశాస్త్రం చెబుతోంది.
 
ఋతు సమయంలో మహిళలు కొన్ని రోజులు పాటు శారీరకంగా ఇబ్బందులతో బాధపడుతుంటారు. చంటి పిల్లలు అమ్మలను హత్తుకునే ఉంటారు. ఇందుకు ప్రత్యామ్నాయం పురుషుడే అయినా.. స్త్రీలను అర్చకత్వం వద్దన్నది లేదు. అలానే ఎంతో మంది స్త్రీలు నోము సమాయాల్లో పల్లెల్లో పూజలు చేస్తుంటారు. గ్రామ దేవతలకు అర్చనలు చేస్తుంటారు. 
 
స్త్రీలు పురుషులకు సమానం కాబట్టి వారు నోములు, వ్రతాల సమాయాల్లో పూజలు చేస్తుంటారు. ఇది కూడా అంతే. స్త్రీలు ఇంట్లో మహాలక్ష్మీగా ఉంటారు. పురుషులు ఆలయాల్లో పూజారులుగా ఉంటారు. స్త్రీలు ఎప్పుడూ ఆలయానికి రావాలనున్నా రావొచ్చు.. కానీ, కొన్ని సందర్భాల్లో వెళ్లాలనుకున్నా వెళ్లలేం. కాబట్టే స్త్రీలకు ఇంట్లో పూజలు చేసే పద్ధతిని అప్పగించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments