Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీలు ఆలయాలలో పూజలు చేయకూడదా.. ఎందుకు..?

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (11:14 IST)
స్త్రీలు ఇంట్లో మాత్రమే ఎందుకు పూజలు చేస్తున్నారు.. ఆలయాలలో చేయకూడదా.. చేయెుచ్చు. కానీ ప్రాచీనకాలంలో వేద సమాజం స్త్రీ పురుషులకు వేరువేరు బాధ్యతలు అప్పగించింది. అలానే ఇంటి జీవన వైభవం గృహలక్ష్మీ చేతిలో, సామాజిక జీవన బాధ్యతలను పురుషుని చేతిలో పెట్టింది. ఈ పద్ధతులను స్త్రీల శారీరర, మానసిక స్థితిగతులను బట్టి వారి పిల్లల బాధ్యతలు బట్టి ఇలా అప్పగించడం జరిగిందని వాస్తుశాస్త్రం చెబుతోంది.
 
ఋతు సమయంలో మహిళలు కొన్ని రోజులు పాటు శారీరకంగా ఇబ్బందులతో బాధపడుతుంటారు. చంటి పిల్లలు అమ్మలను హత్తుకునే ఉంటారు. ఇందుకు ప్రత్యామ్నాయం పురుషుడే అయినా.. స్త్రీలను అర్చకత్వం వద్దన్నది లేదు. అలానే ఎంతో మంది స్త్రీలు నోము సమాయాల్లో పల్లెల్లో పూజలు చేస్తుంటారు. గ్రామ దేవతలకు అర్చనలు చేస్తుంటారు. 
 
స్త్రీలు పురుషులకు సమానం కాబట్టి వారు నోములు, వ్రతాల సమాయాల్లో పూజలు చేస్తుంటారు. ఇది కూడా అంతే. స్త్రీలు ఇంట్లో మహాలక్ష్మీగా ఉంటారు. పురుషులు ఆలయాల్లో పూజారులుగా ఉంటారు. స్త్రీలు ఎప్పుడూ ఆలయానికి రావాలనున్నా రావొచ్చు.. కానీ, కొన్ని సందర్భాల్లో వెళ్లాలనుకున్నా వెళ్లలేం. కాబట్టే స్త్రీలకు ఇంట్లో పూజలు చేసే పద్ధతిని అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments