Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున లక్ష్మీదేవిని ఏ దిశలో అమర్చుకోవాలంటే..?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (16:07 IST)
దీపావళి పండుగ అన్ని మతాలు చేసుకునే పండుగ. ఈ పండుగను ఈ మతస్తులు మాత్రమే చేసుకోవాలని లేదా ఎవరైన చేసుకోవచ్చు. కానీ, హిందూలు మాత్రం దీపావళి పండుగను ఘనం జరుగుపుకుంటారు. అందుకు లక్ష్మీదేవి పటాన్ని లేదా ప్రతిమను ఏ దిశలో అమర్చుకోవాలో తెలియడం లేదు.. కనుక వాస్తుశాస్త్రం ప్రకారం.. విఘ్నేశ్వరుడు, ఇంద్ర, కుబేరుడను పూజించేందుకు ఈశాన్యం లేదా ఉత్తర, తూర్పు దిశగా ఉండేలా చేయాలి.
 
వాస్తు ప్రకారం దీపావళి ముందు రోజున ఇంటిని శుభ్రం చేసుకుని అలంకరించుకోవడం ద్వారా ఆ మహాలక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లవుతుంది. అలానే మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల ఆహారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలకరించి ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. 
 
ఉత్తరం దిశలో కుబేర స్థానం చిహ్నంగా భావిస్తారు. ఈ ప్రాంతంలో లాకర్ లేదా అల్మారాను అమర్చుకోవచ్చు. ఆ లాకర్‌లో లక్ష్మీదేవి ప్రతిమను ఉంచుకుని దీపావళి రోజున పూజలు చేస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

అన్నీ చూడండి

లేటెస్ట్

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?

29-05-2025 గురువారం దినఫలితాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించండి...

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తర్వాతి కథనం
Show comments