Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో డిజిటల్ కరెన్సీ : బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటల్ రూపీ

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (15:51 IST)
దేశంలో త్వరలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌లో ఈ డిజిటల్ కరెన్సీని వెల్లడించారు. భారత రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యాంకు ఈ డిజిటల్ కరెన్సీని తయారు చేయనుంది. దీన్ని బ్లాక్ చైనా టెక్నాలజీ ఆధారంగా డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రవేశపెడుతుందని విత్తమంత్రి ప్రకటించారు. 
 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చెలామణిలో ఉన్న బిట్ కాయిన్, ఎథీరియం తదితర క్రిప్టో కరెన్సీలకు మూలం బ్లాక్ చైన్ టెక్నాలజీనే. ఈ సాంకేతిక పరిజ్ఞానం భద్రతా పరంగా ఎంతో పటిష్టమైనది. నకీలకు అవకాశాలు ఉండదు. భవిష్యత్ టెక్నాలజీగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. 
 
విత్తమంత్రి నిర్మలా సీతారమన్ చేసిన తన ప్రసంగంలో "డిజిటల్ కరెన్సీ (రూపీ) అన్నది మరింత సమర్థవంతమైన, చౌక కరెన్సీ నిర్వహణ విధానం కనుక బ్లాక్ చైన్, ఇతర టెక్నాలజీ సాయంతో డిజిటల్ రూపీని ఆర్బీఐ తీసుకునిరావడాన్ని ప్రతిపాదిస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు. దేశంలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే నగగు నిల్వ మరింతగా తగ్గుతుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments