Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌనం చెవుడుతో సమానం... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ద్వేష రాజకీయాలు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (11:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీకి బ్యూరోక్రాట్ల నుంచి సెగ తగిలింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో ద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని, వాటికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలంటూ ప్రధాని మోడీకి మాజీ బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఘాటైన పదజాలాన్ని కూడా వారు ఉపయోగించారు. 
 
మౌనం చెవుడుతో సమానం అంటూ గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఈ తరహా పాలన రాజ్యాంగ నైతికతకు ప్రమాదమని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను దాదాపు వంద మంది బ్యూరోక్రాట్లు (అఖిల భారత సర్వీసుల మాజీ అధికారులు) రాశారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
"మనం ఎదుర్కొంటున్న ముప్పు అసాధారణమైనది. రాజ్యాంగ నైతికత, ప్రవర్తన ప్రమాదంలో పడింది. ఇది మన సామాజిక విశిష్టత. గొప్ప నాగరికత. వారసత్వం. రాజ్యాంగ పరిరక్షణకు రూపొందించబడినది. ఇది చీలిపోయే ప్రమాదం నెలకొంది. ఈ అపారమైన సామాజిక ముప్పు విషయంలో మీరు పాటిస్తున్న మౌనం చెవుడుతో సమానం" అని ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments