ప్రపంచ శతాధిక వృద్ధుడు ఇకలేరు... విచారం వ్యక్తం చేసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (16:47 IST)
ప్రపంచ శతాధిక వృద్ధుడు
ఈరోజుల్లో పట్టుమని 50 ఏళ్లు దాటితే చాలు... ఏవో అనారోగ్యాలు చుట్టుముట్టి ప్రాణాలు తీసేస్తున్నాయి. అలాంటిది ఏకంగా 100 ఏళ్లు దాటేసి 112 ఏళ్ల పాటు హుషారుగా జీవనం సాగిస్తూ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు ప్రపంచ శతాధిక వృద్ధుడు చిటెట్సు వటనాబె. ఆయన ఆదివారం నాడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈయన జపాన్‌కు చెందిన వ్యక్తి. 
 
చిటెట్సు వటనాబె గత కొన్ని రోజులగా జ్వరం, శ్వాసంబంధ సమస్యలతో ఆహారం తీసుకోలేకపోయారు. దీనితో ఆయన తనువు చాలించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం నాడు జరిపినట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధులు వెల్లడించారు.
 
కాగా చిటెట్సు వటనాబే 1907లో ఉత్తర జపాన్ దేశంలోని నీగటాలో జన్మించారు. ఈయనకు ఐదుగురు సంతానం కాగా 12 మంది మనవళ్లు, 17మంది ముని మనవండ్లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments