Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ప్రవేశాన్ని కేరళీయులు స్వాగతించడం లేదు : కమల్ హాసన్

Webdunia
ఆదివారం, 21 అక్టోబరు 2018 (17:18 IST)
ప్రసిద్ధ శబరిమల ఆలయ పుణ్యక్షేత్రంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేరళ ప్రజలు స్వాగతించడం లేదని మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. అయ్యప్ప దర్శనం మహిళలకు కూడా కల్పించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన ఆదివారం స్పందించారు.
 
గతంలో కావేరీ వివాదంపై ఆనాడు కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం గౌరవించలేదని, అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కేరళీయులు స్వాగతించలేదన్నారు. ఈ విషయాన్ని పాలకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. 
 
అలాగే, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. శబరిమల ఆలయ సంప్రదాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలను అందరూ గౌరవించాలని, ఇలాంటి విషయాల్లో ఇతరులు వేలు పెట్టరాదన్నది తన అభిప్రాయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments