Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ప్రవేశాన్ని కేరళీయులు స్వాగతించడం లేదు : కమల్ హాసన్

Webdunia
ఆదివారం, 21 అక్టోబరు 2018 (17:18 IST)
ప్రసిద్ధ శబరిమల ఆలయ పుణ్యక్షేత్రంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేరళ ప్రజలు స్వాగతించడం లేదని మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. అయ్యప్ప దర్శనం మహిళలకు కూడా కల్పించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన ఆదివారం స్పందించారు.
 
గతంలో కావేరీ వివాదంపై ఆనాడు కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం గౌరవించలేదని, అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కేరళీయులు స్వాగతించలేదన్నారు. ఈ విషయాన్ని పాలకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. 
 
అలాగే, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. శబరిమల ఆలయ సంప్రదాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలను అందరూ గౌరవించాలని, ఇలాంటి విషయాల్లో ఇతరులు వేలు పెట్టరాదన్నది తన అభిప్రాయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments