Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రేడింగ్ మోసం.. 4.48 లక్షల్ని కోల్పోయిన ముంబై మహిళ

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (22:16 IST)
ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ ఆన్‌లైన్ స్టాక్ మోసం కారణంగా రూ.4.48 లక్షలను కోల్పోయింది. ఫిర్యాదుదారు లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత ఆమెకు తెలియని వాట్సాప్ గ్రూప్‌కు పంపడం జరిగింది. 
 
అక్కడ స్టాక్‌లను కొనడానికి, విక్రయించడానికి ఉచిత ట్రేడింగ్ చిట్కాలను అందించడం ద్వారా పెట్టుబడి పెట్టడానికి వీలుగా ఆమెను ఆకర్షించారు. దీంతో 38 ఏళ్ల మహిళ, స్టాక్ ట్రేడింగ్‌లో లాభదాయకమైన లాభాలను పొందేందుకు ఉపయోగపడే చిట్కాలను అందజేస్తానని చెప్పి రూ.4.48 లక్షలకు పైగా మోసపోయింది. 
 
అలా సైబర్ మోసగాళ్లు ఆమెను మోసం చేశారు. షేర్ ట్రేడింగ్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన రీల్‌ను తాను చూశానని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
 
అడ్మిన్‌లలో ఒకరితో తన పర్సనల్ వాట్సాప్ నంబర్‌లో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు, భారీ లాభాలను సంపాదించడం కోసం మోసగాళ్లు అందించిన ట్రేడింగ్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయమని మహిళను అడిగారు. 
 
 
 
ఇలా ఆ మహిళ ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 4 మధ్య ఒక నెల వ్యవధిలో ఏడు లావాదేవీల ద్వారా మొత్తం రూ.4,48 లక్షలను నిర్దేశిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. చివరికి మోసపోయింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments