ధారావిలో రాహుల్ గాంధీతో ప్రియాంకా గాంధీ.. యాత్రకు ఎండ్ కార్డ్

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (21:17 IST)
Rahul Gandhi
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి  ముంబైలోని ధారవిలో జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకమైన దాదర్‌లోని చైత్యభూమి వద్ద యాత్ర ముగిసింది.
 
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రియాంక మాట్లాడుతూ, "ఈ రోజుతో రాహుల్ గాంధీ చేపట్టిన 6,700 కి.మీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగుస్తుంది.. ఈ దేశంలోని వాస్తవికతను మీకు తెలియజేసేందుకు ఆయన చేపట్టిన ఈ యాత్ర ఈరోజు చాలా ముఖ్యమైనది. 
Rahul Gandhi
 
ప్రజల అవగాహనపై పదునైన దాడి జరుగుతోంది. దాని గురించి మీ అందరికీ తెలియజేయడానికి రాహుల్ గాంధీ  'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించాడు. జనవరి 14న అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర 63వ రోజు పొరుగున ఉన్న థానే నుంచి ముంబైలోకి ప్రవేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments