అందుకేనా పెట్రోల్ రేట్ తగ్గించింది? ఏం తెలివి మోడీజీ?

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (20:17 IST)
ఎన్నికలంటే అందరికీ భయమే. ఎన్నికల్లో అధికారంలోకి వస్తేనే ఏదైనా చేయగలుగుతాం. అధికారంలోకి రావాలంటే ప్రజలు నమ్మాలి. ఓటెయ్యాలి. ఇదంతా తెలిసిందే. అయితే ఉన్నట్లుండి కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించడమేంటని అందరూ అనుకుంటూ ఉన్నారు. 

 
అయితే ఇందులో మోడీ ప్లాన్ ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే 13 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ మూడు లోక్ సభ నియోజకవర్గాలకు అక్టోబర్ 30వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో బిజెపి అగ్రనేతలు మేల్కొన్నారు. 

 
మరికొన్నిరోజుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తప్పనసరిగా భావించారట. అందుకే ఉన్నట్లుండి దీపావళి కానుక అంటూ 5 రూపాయల దాకా పెట్రోల్ రేటును తగ్గించారట. 

 
అంతేకాదు బిజెపి పాలిత రాష్ట్రాలైన అసోం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు వ్యాట్‌లో కోత కూడా విధించాయి. దీంతో భారీగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గాయట. ఇక నుంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా నిర్ణయాలు ఉండాలన్న ఆలోచనలో కూడా ఉన్నారట మోడీ. 

 
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటి రెండుసార్లు ఆలోచించాలని.. అలాగే నిపుణులు సలహాలు కూడా తీసుకోవాలని కూడా మోడీ సూచిస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

ప్రతీ చోటా రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments