మాంసాహారానికి, శాకాహారానికి ఒకే గరిటె వాడితే ఎలా? సుధామూర్తి

Webdunia
బుధవారం, 26 జులై 2023 (16:46 IST)
రచయిత్రి, సామాజికవేత్త సుధామూర్తి తన ఆహారపు అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యలకు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. 'ఖానే మే కౌన్ హై' అనే యూట్యూబ్ సిరీస్‌లో ఇటీవల ఇంటర్వ్యూ ఎపిసోడ్‌లో కనిపించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య, తాను స్వచ్ఛమైన శాకాహారిని అని తెలిపారు. 
 
అయితే శాకాహారానికి, మాంసాహార వంటకాలకు చాలా ప్రాంతాల్లో ఒక గరిటెను ఉపయోగించడం తనకు ఆందోళన కలిగించే విషయమని సుధామూర్తి తెలిపారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్న సుధామూర్తి ఆహార విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారట. 
 
"నేను స్వచ్ఛమైన శాకాహారిని, గుడ్లు, వెల్లుల్లి కూడా తినను, నాకు భయం ఏమిటంటే, శాఖాహారం, మాంసాహారం రెండింటికీ ఒకే చెంచా ఉపయోగించబడుతుందని, ఇది నా మనస్సును చాలా బాధిస్తుంది! " అని శ్రీమతి మూర్తి అంగీకరించారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు శాకాహార రెస్టారెంట్లను వెతుకుతానని లేదా తన భోజనాన్ని తానే సిద్ధం చేసుకుంటానని కూడా చెప్పారు. 
 
తన సొంత బ్యాగ్‌లో ఆహారాన్ని తీసుకెళ్తానని.. అలాగే సులభంగా వేడి చేయగల వంట వస్తువులను తనతో పట్టుకెళ్తానని తెలిపారు. ప్రస్తుతం శ్రీమతి మూర్తి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
కొంతమంది నెటిజన్లు ఇంటి నుండి ఆహారాన్ని తీసుకువెళ్లడం నిజంగా మంచి పద్ధతి అని అంగీకరించగా, మరికొందరు విభేదించారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ - వెంకటేష్ చిత్రానికి టైటిల్ ఖరారు.. ఏంటంటే...

సినీ నటిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్థిక కష్టాలు..

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments