ఉజ్జయినిలో మహాకాల్ చూసేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన వికాస్ దుబె

Webdunia
గురువారం, 9 జులై 2020 (10:13 IST)
కాన్పూర్ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడైన వికాస్ దుబేను ఉజ్జయినిలో అరెస్టు చేశారు. అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకల్‌ను చూడటానికి వచ్చిన దుబేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కాన్పూర్ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు వికాస్ దుబే. కాగా వికాస్ దుబే యొక్క ఇద్దరు సహచరులు ఎన్కౌంటర్లో మరణించారు. మరో నిందితుడు ప్రభాత్ మిశ్రాను ఫరీదాబాద్ నుంచి బుధవారం అరెస్టు చేశారు. ఇదికాకుండా, వికాస్ దుబే ముఠాకు చెందిన మరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బాబన్ శుక్లా కూడా ఎటావాలో చంపబడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments