మిస్టర్ ఎంపీ... పిచ్చి వాగుడు కట్టిపెట్టి, వొళ్ళు వంచి పనిచేయరా బడుద్దాయ్!

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (17:40 IST)
టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆ స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయిన సినీ నిర్మాత పీవీవీ వరప్రసాద్. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా ట్వీట్స్ వార్ సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా కేశినేని నాని చేసిన ఓ ట్వీట్‌కు పీవీపీ ఘాటుగా సమాధానమిచ్చారు. "ఆర్థిక నేరస్థులు కూడా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగానని భావించటం అంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి పట్టిన కర్మే" అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు. 
 
దీనికి పీవీపీ తనదైనశైలిలో కౌంటరిచ్చారు. "Mr.MP, RECESSION స్పెల్లింగ్ కూడా రాని వాడివి, మా కర్మ కాకపోతే, నీకెందుకయ్యా, ఎకానమీ గురించి స్టేట్మెంట్స్! Will educate you on public spending during a soft economic environment. Can you please advise how to bail out a close to BANKRUPT State left by you all?"
 
"చదువు సంధ్య లేని బజారు మనుషులు కూడా మాట్లాడడం మన తెలుగు ప్రజల కర్మ. ఇష్యూ డైవర్ట్ చెయ్యకు, కావాలంటే ఇంగ్లీష్, తెలుగు ట్యూషన్ మాస్టర్స్ పంపిస్తాను! పిచ్చి వాగుడు కట్టిపెట్టి, వొళ్ళు వంచి పనిచేయరా బడుద్దాయ్! లేదంటే, నీ ఇంటికొస్తా, నీ ఆఫీసుకొస్తా, ఎక్కడున్నా వచ్చి నీ పళ్ళు రాలగొడతాట" అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

Karti: హీరో కార్తి, స్టూడియో గ్రీన్ కాంబో క్రేజీ మూవీ వా వాతియార్

Srileela : రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో అలరించిన హుడియో హుడియో..గీతం

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించి.. రూ.3 కోట్లు ఆఫర్ చేశారు : మల్లారెడ్డి

Avika Gor: మిలింద్ తో పెండ్లి సమయంలో అవికా గోర్ కన్నీళ్ళుపెట్టుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments