Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోషిగా ఆశారాం బాపు : నన్ను చంపేస్తారంటున్న ప్రధాన సాక్షి

తన ఆశ్రమంలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును జోథ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనతో పాటు.. మరో నలుగురిని ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు తీర్

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:37 IST)
తన ఆశ్రమంలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును జోథ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనతో పాటు.. మరో నలుగురిని ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే, దోషులకు శిక్షలను ఖరారు చేయాల్సి వుంది.
 
ఇదిలావుంటే, ఈకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మహేంద్ర చావ్లా మాత్రం ప్రాణభయంతో వణికిపోతున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ భయం గుప్పెట్లో ఉన్నారు. తనకు కూడా మిగతా సాక్షుల మాదిరిగానే అదనపు భద్రత కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. 
 
ఆశారాం బాపూ మాజీ అనుచరుడైన మహేంద్ర చావ్లా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. 'నాకు భద్రత ఉన్నప్పటికీ... అదనపు భద్రత కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. ఈ కేసులో మిగతా సాక్షుల్లాగే నాక్కూడా ప్రాణహాని ఉంది..' అని ఆందోళన వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments