Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోషిగా ఆశారాం బాపు : నన్ను చంపేస్తారంటున్న ప్రధాన సాక్షి

తన ఆశ్రమంలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును జోథ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనతో పాటు.. మరో నలుగురిని ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు తీర్

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:37 IST)
తన ఆశ్రమంలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును జోథ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనతో పాటు.. మరో నలుగురిని ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే, దోషులకు శిక్షలను ఖరారు చేయాల్సి వుంది.
 
ఇదిలావుంటే, ఈకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మహేంద్ర చావ్లా మాత్రం ప్రాణభయంతో వణికిపోతున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ భయం గుప్పెట్లో ఉన్నారు. తనకు కూడా మిగతా సాక్షుల మాదిరిగానే అదనపు భద్రత కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. 
 
ఆశారాం బాపూ మాజీ అనుచరుడైన మహేంద్ర చావ్లా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. 'నాకు భద్రత ఉన్నప్పటికీ... అదనపు భద్రత కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. ఈ కేసులో మిగతా సాక్షుల్లాగే నాక్కూడా ప్రాణహాని ఉంది..' అని ఆందోళన వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments