Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల కొట్లాట..

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (10:28 IST)
Vadakalai Brahmins
సుప్రసిద్ధ కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ప్రబంధాలు పాడటంతో వడకలై-తెన్ కలై అనే విభాగానికి చెందిన అర్చకుల మధ్య జగడం చోటుచేసుకుంది.
 
అర్చకులు నడిరోడ్డుపై జగడానికి పాల్పడ్డారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం వైష్ణవాలయంలో సుప్రసిద్ధమైంది. ఈ ఆలయంలో ఉత్సవ, ఊరేగింపు కార్యక్రమంలో ప్రబంధాలు పాడే హక్కుపై వడనిలై-తెన్ కలై అర్చకుల మధ్య గొడవ జరిగింది. 
 
ఈ వ్యవహారం మధ్య వాగ్వాదం, సంఘర్షణ తరచుగా జరుగుతుంది. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం స్వామివారి ఊరేగింపులో ప్రబంధం పాడడంలో వడకలై-థెన్‌కలై అర్చకుల మధ్య ఘర్షణ జరిగింది.
 
వడకలై - థెన్‌కలై ప్రివినర్ నడి రోడ్డులో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసిన సంఘటనను చూసి ప్రజలు దానిని సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments