Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల కొట్లాట..

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (10:28 IST)
Vadakalai Brahmins
సుప్రసిద్ధ కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ప్రబంధాలు పాడటంతో వడకలై-తెన్ కలై అనే విభాగానికి చెందిన అర్చకుల మధ్య జగడం చోటుచేసుకుంది.
 
అర్చకులు నడిరోడ్డుపై జగడానికి పాల్పడ్డారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం వైష్ణవాలయంలో సుప్రసిద్ధమైంది. ఈ ఆలయంలో ఉత్సవ, ఊరేగింపు కార్యక్రమంలో ప్రబంధాలు పాడే హక్కుపై వడనిలై-తెన్ కలై అర్చకుల మధ్య గొడవ జరిగింది. 
 
ఈ వ్యవహారం మధ్య వాగ్వాదం, సంఘర్షణ తరచుగా జరుగుతుంది. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం స్వామివారి ఊరేగింపులో ప్రబంధం పాడడంలో వడకలై-థెన్‌కలై అర్చకుల మధ్య ఘర్షణ జరిగింది.
 
వడకలై - థెన్‌కలై ప్రివినర్ నడి రోడ్డులో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసిన సంఘటనను చూసి ప్రజలు దానిని సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments