Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ : 178 యూనిట్లకు రూ.23 కోట్ల విద్యుత్ బిల్లు.. బిత్తరపోయిన యజమాని

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (14:04 IST)
ఉత్తరప్రదేశ్ విద్యుత్ బోర్డు ఓ గృహ వినియోగదారుడుకి తేరుకోలేని షాకిచ్చింది. అతనికి రూ.23 కోట్ల విద్యుత్ బిల్లును చేతికిచ్చాడు. ఆ బిల్లును చూసిన ఆ యజమాని బిత్తరపోయాడు. తన జీవితాంతం శ్రమించినా అంత మొత్తం సంపాదించి చెల్లించలేనని వాపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని కన్నౌజ్‌లో అబ్దుల్ బాసిత్ అనే వ్యక్తి ఇంటికి 2 కిలోవాట్‌ల సామర్థ్యం కలిగిన కరెంట్ కనెక్షన్‌ను ఉపయోగిస్తున్నాడు. ఈయన గత నెలలో 178 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాడు. ఇందుకోసం అతనికి విద్యుత్ శాఖ అధికారులు పంపిన బిల్లు విలువ రూ.23,67,71,524. 
 
ఈ ఘటనపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాదాబ్ అహ్మద్ స్పందిస్తూ, ఈ విద్యుత్ బిల్లుపై విచారణ చేయిస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగా అప్పుడప్పుడు అధిక మొత్తంలో బిల్లు జనరేట్ అవుతుంటాయనీ, ఈ తప్పిదాన్ని సరిచేసిన తర్వాతే వినియోగదారుడు కరెంట్ బిల్లు చెల్లించొచ్చు అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments