Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ : 178 యూనిట్లకు రూ.23 కోట్ల విద్యుత్ బిల్లు.. బిత్తరపోయిన యజమాని

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (14:04 IST)
ఉత్తరప్రదేశ్ విద్యుత్ బోర్డు ఓ గృహ వినియోగదారుడుకి తేరుకోలేని షాకిచ్చింది. అతనికి రూ.23 కోట్ల విద్యుత్ బిల్లును చేతికిచ్చాడు. ఆ బిల్లును చూసిన ఆ యజమాని బిత్తరపోయాడు. తన జీవితాంతం శ్రమించినా అంత మొత్తం సంపాదించి చెల్లించలేనని వాపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని కన్నౌజ్‌లో అబ్దుల్ బాసిత్ అనే వ్యక్తి ఇంటికి 2 కిలోవాట్‌ల సామర్థ్యం కలిగిన కరెంట్ కనెక్షన్‌ను ఉపయోగిస్తున్నాడు. ఈయన గత నెలలో 178 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాడు. ఇందుకోసం అతనికి విద్యుత్ శాఖ అధికారులు పంపిన బిల్లు విలువ రూ.23,67,71,524. 
 
ఈ ఘటనపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాదాబ్ అహ్మద్ స్పందిస్తూ, ఈ విద్యుత్ బిల్లుపై విచారణ చేయిస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగా అప్పుడప్పుడు అధిక మొత్తంలో బిల్లు జనరేట్ అవుతుంటాయనీ, ఈ తప్పిదాన్ని సరిచేసిన తర్వాతే వినియోగదారుడు కరెంట్ బిల్లు చెల్లించొచ్చు అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments