వడదెబ్బకు విద్యార్థి మృతి - రూ.110 కోట్ల పరిహారం

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (12:40 IST)
ఒక విశ్వవిద్యాలయానికి చెందిన కోచ్‌లు శిక్షణ సమయంలో అత్యంత కఠినంగా ప్రవర్తించారు. దీంతో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మండిపోయే ఎండలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో ఒక విద్యార్థి చనిపోయిన విషాదకర ఘటన జరిగింది. కోచ్‌ల నిర్లక్ష్యం వల్ల మృతుని కుటుంబానికి ఏకంగా రూ.110 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
తమ కుమారుడి మృతికి యూనివర్శిటీ యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపించింది. దీంతో సదరు యూనివర్శిటీ రూ.14 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అమెరికాలోని కెంటకీ విశ్వవిద్యాలయంలో 2020లో రెజ్లింగ్ క్రీడకు సంబంధించిన యూనివర్శిటీలోని కోచ్‌లు కోచింగ్ నిర్వహించారు. అందులో బ్రేస్ అనే 20 యేళ్ళ విద్యార్థి పాల్గొనగా, ఈ కోచింగ్‌లో తీవ్రంగా అలసిపోయాడు. దాహార్తిని తీర్చుకునేందుకు కోచ్‌లను అభ్యర్థించారు. 
 
ఇందుకు వారు అంగీకరించలేదు. ఈ వడదెబ్బకు ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కోర్టులో దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. బాధిత కుటుంబానికి 14 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించడంతో యూనివర్శిటీ అధికారులు అందుకు సమ్మతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments