Webdunia - Bharat's app for daily news and videos

Install App

హఫీజ్ సయీద్ అమెరికా షాక్... ఎంఎంఎల్ నేతలపై ఉగ్రముద్ర

జమాత్‌-ఉద్‌-దవా (జేయూడీ) అధినేత, పేరమోసిన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు అమెరికా తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఆయన సారథ్యంలోని జేయూడీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (11:13 IST)
జమాత్‌-ఉద్‌-దవా (జేయూడీ) అధినేత, పేరమోసిన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు అమెరికా తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఆయన సారథ్యంలోని జేయూడీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అలాగే, ఆయన స్థాపించిన రాజకీయ  పార్టీ మిల్లి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్)లో కీలక పాత్ర పోషిస్తున్న ఏడుగురు నేతలపై కూడా అమెరికా ఉగ్రవాదులుగా ప్రకటించారు.
 
నిజానికి మిల్లి ముస్లిం లీగ్‌ (ఎంఎంఎల్‌) పార్టీని స్థాపించి పాకిస్థాన్‌ ఎన్నికల్లో సత్తాచాటాలని సయీద్ భావిస్తున్నారు. అయితే, పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో మిల్లి ముస్లిం లీగ్‌ పార్టీ పోటీ చేసేందుకు హోం శాఖ అనుమతి తీసుకోవాలని పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ (పీఈసీ) ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో అమెరికా తేరుకోలేని షాక్ ఇచ్చింది. 
 
అలాగే, కాశ్మీర్‌లో లష్కర్‌-ఏ-తాయిబా (ఎల్‌ఈటీ) నడుపుతున్న తెహ్రిక్‌-ఈ-ఆజాదీ-ఈ-కశ్మీర్‌ (టీఏజేకే)ను కూడా ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ఆ ప్రకటనలో అమెరికా స్పష్టం చేసింది. దీంతో ఎంఎంఎల్‌కు భారీ షాక్ తగిలినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments