డాలర్ శేషాద్రి డాలర్ మెడలో వేసుకుని దర్జాగా వెళ్లిపోయిన అధికారి

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (19:45 IST)
తిరుమలలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి హల్ చల్ చేశారు. డాలర్ శేషాద్రి మృతి చెందిన మరుసటిరోజే నేరుగా తిరుమలలోని ఆయన నివాసానికి వెళ్ళారు. ఇంట్లోని డాలర్ చైనును మెడలో వేసుకుని వెళ్ళిపోయారు.

 
మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుండగా హడావిడిగా కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఇప్పటికే డాలర్ శేషాద్రి తన డాలర్ చైనును తనకు ఇచ్చినట్లు చెప్పారు ధర్మారెడ్డి.

 
అయితే చనిపోయిన తరువాత డాలర్ శేషాద్రి ఇంటికి వెళ్ళడం.. హడావిడిగా చైను వేసుకుని వెళ్ళిపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. డాలర్ టిటిడికి చెందింది అయితే ధర్మారెడ్డి తీసుకోవడానికి అధికారం ఉంటుంది.

 
అంతేకాదు తీసుకున్న డాలర్‌ను టిటిడికి హ్యాండోవర్ చేయాలి. అలాంటిది ధర్మారెడ్డి అదేమీ చేయకుండా డాలర్ మెడలో వేసుకుని దర్జాగా వెళ్ళడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments