Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాలర్ శేషాద్రి డాలర్ మెడలో వేసుకుని దర్జాగా వెళ్లిపోయిన అధికారి

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (19:45 IST)
తిరుమలలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి హల్ చల్ చేశారు. డాలర్ శేషాద్రి మృతి చెందిన మరుసటిరోజే నేరుగా తిరుమలలోని ఆయన నివాసానికి వెళ్ళారు. ఇంట్లోని డాలర్ చైనును మెడలో వేసుకుని వెళ్ళిపోయారు.

 
మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుండగా హడావిడిగా కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఇప్పటికే డాలర్ శేషాద్రి తన డాలర్ చైనును తనకు ఇచ్చినట్లు చెప్పారు ధర్మారెడ్డి.

 
అయితే చనిపోయిన తరువాత డాలర్ శేషాద్రి ఇంటికి వెళ్ళడం.. హడావిడిగా చైను వేసుకుని వెళ్ళిపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. డాలర్ టిటిడికి చెందింది అయితే ధర్మారెడ్డి తీసుకోవడానికి అధికారం ఉంటుంది.

 
అంతేకాదు తీసుకున్న డాలర్‌ను టిటిడికి హ్యాండోవర్ చేయాలి. అలాంటిది ధర్మారెడ్డి అదేమీ చేయకుండా డాలర్ మెడలో వేసుకుని దర్జాగా వెళ్ళడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments