'ఇన్ఫోసిస్' సుధామూర్తి గొప్ప మనసు... స్వయంగా సరుకులను ప్యాక్ చేస్తూ.. (Video)

దేశ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సామాజిక కార్యకర్త సుధామూర్తి మరోమారు తనలోని గొప్ప మనసును చూపించారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఇన్ఫోసి

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (11:04 IST)
దేశ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సామాజిక కార్యకర్త సుధామూర్తి మరోమారు తనలోని గొప్ప మనసును చూపించారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. ఆ సంస్థ తరపున వరద బాధితులకు వివిధ రకాల సహాయ సరుకులను అందజేస్తున్నారు.
 
ఈ సరుకుల ప్యాకింగ్‌ కూడా ఇన్ఫోసిస్ సిబ్బందే చేస్తున్నారు. వీరిలో ఒకరు సుధామూర్తి. సంస్థ ఉద్యోగులతో సుధామూర్తి కలిసిపోయి సరుకుల ప్యాకింగ్‌లో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
సుధామూర్తి స్వయంగా సరుకులను ప్యాక్‌ చేయడంతోపాటు సంస్థ ఉద్యోగుల పనిని దగ్గరుండి పర్యవేక్షించారు. సామాన్లు సర్దుతున్న బృందంతో కూడా కలిసిపోయి వారికి తనవంతుగా సాయం అందించారు. 
 
సుధామూర్తి ఔదార్యాన్ని వీడియో తీసిన కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. ఈ వీడియోను లక్షలాది మంది చూసి, సుధామూర్తి సేవాగుణాన్ని ప్రశంసిస్తున్నారు. అంతేకాదు అమ్మ అనే హ్యాష్ టాగ్‌తో షేర్ చేసుకుంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments